Exclusive

Publication

Byline

Location

హ్యుందాయ్ క్రెటా ఎలక్ట్రిక్ కారు సింగిల్‌ ఛార్జ్‌తో సూపర్ రేంజ్.. అద్భుతమైన ఫీచర్లు!

భారతదేశం, ఏప్రిల్ 23 -- ్యుందాయ్ పూర్తి ఎలక్ట్రిక్ క్రెటా ఎస్‌యూవీ దేశీయ మార్కెట్లో సంచలనం సృష్టిస్తోంది. కొత్త హ్యుందాయ్ క్రెటా అనేది అనేక ఫీచర్లతో నిండిన ఎలక్ట్రిక్ కారు. ఇది సిటీ డ్రైవ్‌లకు, లాంగ్ ... Read More


జేఈఈ అడ్వాన్స్‌డ్ 2025 రిజిస్ట్రేషన్ ప్రారంభం.. ఇలా దరఖాస్తు చేసుకోండి

భారతదేశం, ఏప్రిల్ 23 -- జేఈఈ అడ్వాన్స్‌డ్ 2025 రిజిస్ట్రేషన్ ప్రక్రియ అధికారికంగా ప్రారంభమైంది. జేఈఈ మెయిన్స్ 2025 పరీక్షలో ఉత్తీర్ణులై టాప్ 2.5 లక్షల మంది విద్యార్థులలో చోటు దక్కించుకున్న వారు ఇప్పుడ... Read More


ఐపీఓకు ఎలక్ట్రిక్ వాహనాలు తయారుచేసే కంపెనీ.. గ్రే మార్కెట్‌లో ఎంత?

భారతదేశం, ఏప్రిల్ 23 -- ఎలక్ట్రిక్ వాహన రంగంపై నమ్మకం ఉంటే ఏథర్ ఎనర్జీ ఐపీఓపై ఓ కన్నేసి ఉంచండి. ఒక్కో షేరు ధరను రూ.304 నుంచి రూ.321గా కంపెనీ నిర్ణయించింది. ఏప్రిల్ 28 నుంచి ఏప్రిల్ 30 వరకు ఈ ఐపీఓలో ఇన... Read More


పాక్ గగనతలంలోకి ప్రవేశించని ప్రధాని మోదీ విమానం.. రాగానే ఎయిర్‌పోర్ట్‌లోనే ఎమర్జెన్సీ భేటీ

భారతదేశం, ఏప్రిల్ 23 -- జమ్మూకశ్మీర్‌లోని పహల్గామ్ జిల్లాలో జరిగిన ఉగ్రదాడి నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ సౌదీ అరేబియా పర్యటన మధ్యలోనే ముగించుకుని భారత్ వచ్చారు. బుధవారం ఉదయం దిల్లీ ఎయిర్‌పోర్ట్‌లోనే... Read More


సీయూఈటీ పీజీ ఆన్సర్ కీ విడుదల.. ఇదిగో డైరెక్ట్ లింక్ ఇక్కడ ఓపెన్ చేయండి

భారతదేశం, ఏప్రిల్ 23 -- నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ) సీయూఈటీ పీజీ 2025 ఆన్సర్ కీని 2025 ఏప్రిల్ 22న విడుదల చేసింది. పరీక్షకు హాజరైన అభ్యర్థులు exams.nta.ac.in అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించడం ద్వ... Read More


జమ్మూ బంద్‌కు పార్టీల పిలుపు.. పహల్గామ్ ఉగ్రదాడి గురించి చెప్పిన ప్రత్యక్ష సాక్షులు!

భారతదేశం, ఏప్రిల్ 23 -- జమ్ముకశ్మీర్‌లోని అందమైన మైదానాల్లో ఉన్న పహల్గామ్‌లో ఉగ్రవాదులు చేసిన హింసకాండ సంచలనం సృష్టించింది మినీ స్విట్జర్లాండ్ అని పిలువబడే ఈ పర్యాటక ప్రదేశంలో మంగళవారం పర్యాటకులపై ఉగ్... Read More


6 ఎయిర్ బ్యాగులతో వచ్చే కార్లు.. ధర మీకు అందుబాటులోనే!

భారతదేశం, ఏప్రిల్ 23 -- భారతీయ వినియోగదారులలో పెరుగుతున్న సేఫ్టీ అవగాహనను దృష్టిలో ఉంచుకుని, కార్ల కంపెనీలు ఇప్పుడు ఎంట్రీ లెవల్ కార్లలో కూడా 6 ఎయిర్ బ్యాగులు వంటి ఫీచర్లను అందిస్తున్నాయి. గతంలో ఖరీదై... Read More


శ్రీనగర్‌కు క్యాన్సలేషన్ ఛార్జీలు వసూలు చేయని విమానయాన సంస్థలు!

భారతదేశం, ఏప్రిల్ 23 -- హల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో శ్రీనగర్‌కు ప్రయాణించే తమ ప్రయాణికులకు ఎయిర్ ఇండియా ఓ విషయాన్ని ప్రకటించింది. ఎయిర్ ఆసియా కూడా ఏప్రిల్ 30, 2025 వరకు శ్రీనగర్‌కు వెళ్లే విమానాలకు రద్... Read More


పహల్గామ్ ఉగ్రదాడి నిందితుల స్కెచ్‌లు విడుదల.. ముమ్మరంగా గాలింపు చర్యలు!

భారతదేశం, ఏప్రిల్ 23 -- మినీ స్విట్జర్లాండ్'గా పిలిచే పహల్గామ్ సమీపంలోని ప్రసిద్ధ పర్యాటక ప్రదేశం సుందరమైన బైసరన్‌లో ఉగ్రాదాడి జరిగింది. ఈ ఘటనలో 26 మంది మరణించారు. ఇందులో ఇద్దరు విదేశీయులు, మరో ఇద్దరు... Read More


ఉగ్రదాడిలో నేవీ అధికారి మృతి.. ఐదు రోజుల కిందటే పెళ్లి..!

భారతదేశం, ఏప్రిల్ 23 -- జమ్మూకశ్మీర్‌లోని పహల్గామ్ జిల్లాలో మంగళవారం జరిగిన ఉగ్రదాడిలో పర్యాటకులు మృతి చెందారు. ప్రాణాలు కోల్పోయిన వారిలో భారత నేవీ అధికారి లెఫ్టినెంట్ వినయ్ నర్వాల్ కూడా ఉన్నారు. ఆయన ... Read More